రేపే విడుదల అవుతున్నా ప్రభాస్ ” సాలార్ part 1 “

ప్రభాస్ నటించిన ‘సాలార్: పార్ట్ 1’ డిసెంబర్ 22, 2023న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తుందని భావిస్తున్నారు.

సాగునీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సాగునీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి తన నివాసంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలపై మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వర రావు మరియు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో…

గ్యారెంటీలను గాలికొదిలేసి…
శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదు.. : కేటీఆర్

గ్యారెంటీలను గాలికొదిలేసి…శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదు.. ప్రచారంలో హామీలను ఊదరగొట్టి..అధికారంలోకి రాగానే మభ్యపెడతారా..?కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తారా..?? ఏరు దాటినంక తెప్ప తగలెయ్యడానికిఏర్పాట్లు చేసుకుంటున్నరా..? గద్దెనెక్కినంక వాగ్దానాలను గంగలో కలపడానికిరంగం సిద్ధం చేసుకుంటున్నరా..? శ్వేత పత్రాల తమాషాలు..పవర్ పాయింట్ షోలు దేనికోసం..? అప్పుడు…

ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం: పొన్నం ప్రభాకర్

ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని.. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక మానికి హాజరైన మంత్రి అర్జీదారుల నుంచి దరఖా…

Salaar ( సలార్ ) టికెట్స్ రేట్ పెంచేందుకు అవకాశం ఇచ్చిన తెలుగు రాష్ట్ర ప్రభుత్వలు

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రాబోతున్న సినిమా ” SALAAR ” ఈ డిసెంబర్ 22వ తేది విడుదల అవుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా లో శృతహాసన్ హీరోయిన్ గా చేస్తోంది మరియు…

హైదరాబాద్: చరిత్ర, సంస్కృతి మరియు ఆధునిక చైతన్యం యొక్క సంక్షిప్త అన్వేషణ.

భారతదేశం యొక్క తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, ఆధునిక జీవితం యొక్క చైతన్యంతో గొప్ప చారిత్రిక వస్త్రాన్ని సజావుగా పెనవేసుకున్న నగరం. 1591లో ముహమ్మద్ కులీ కుతుబ్ షాచే స్థాపించబడిన హైదరాబాద్ రాజవంశాల పెరుగుదల మరియు పతనాలకు, విభిన్న సంస్కృతుల సమ్మేళనానికి…

నూతన పారిశ్రామిక వాడలు ఏర్పాటు కోసం ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపల, రీజినల్‌ రింగ్‌ రోడ్డు లోపల 500 నుంచి 1000 ఎకరాల భూములను గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

ఇది కూడా విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు 50 నుంచి 100 కిలోమీటర్ల లోపు ఉండాలి. నేడు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై డా. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి శ్రీ మల్లు…

IPL వేలం లో 20 కోట్లకు పలికినా ఆస్ట్రేలియా ప్లేయర్

రాబోయే ఐపీఎల్ కోసం జరిగినా ప్లేయర్స్ వేలం లో ఏకంగా 20.5 కోట్లు పలికిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్. కమ్మిమ్స్ కోసం నాలుగు టీమ్స్ పోటిపడగ చివరకి సన్ రైజర్స్ టీమ్ కైవసం చేసుకుంది. 2 కోట్ల బేస్ ప్రైజ్ తో…

KTR కి కౌంటర్ ఇచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

తెలంగాణా ఎన్నికల్లో మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా? ఎందుకంటే మీకు ఏది ఫేక్ మరియు ఎడిట్ చేయబడినది మరియు ఏది నిజం అని ఎలా ధృవీకరించాలో కూడా మీకు తెలియదు. బిజెపి నకిలీ ఎడిట్ చేసిన వీడియోలను సృష్టిస్తుంది మరియు…