Category: POLITICS

సాగునీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సాగునీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి తన నివాసంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలపై మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వర రావు మరియు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో…

గ్యారెంటీలను గాలికొదిలేసి…
శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదు.. : కేటీఆర్

గ్యారెంటీలను గాలికొదిలేసి…శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదు.. ప్రచారంలో హామీలను ఊదరగొట్టి..అధికారంలోకి రాగానే మభ్యపెడతారా..?కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తారా..?? ఏరు దాటినంక తెప్ప తగలెయ్యడానికిఏర్పాట్లు చేసుకుంటున్నరా..? గద్దెనెక్కినంక వాగ్దానాలను గంగలో కలపడానికిరంగం సిద్ధం చేసుకుంటున్నరా..? శ్వేత పత్రాల తమాషాలు..పవర్ పాయింట్ షోలు దేనికోసం..? అప్పుడు…

ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం: పొన్నం ప్రభాకర్

ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని.. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక మానికి హాజరైన మంత్రి అర్జీదారుల నుంచి దరఖా…

నూతన పారిశ్రామిక వాడలు ఏర్పాటు కోసం ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపల, రీజినల్‌ రింగ్‌ రోడ్డు లోపల 500 నుంచి 1000 ఎకరాల భూములను గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

ఇది కూడా విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు 50 నుంచి 100 కిలోమీటర్ల లోపు ఉండాలి. నేడు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై డా. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి శ్రీ మల్లు…

KTR కి కౌంటర్ ఇచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

తెలంగాణా ఎన్నికల్లో మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా? ఎందుకంటే మీకు ఏది ఫేక్ మరియు ఎడిట్ చేయబడినది మరియు ఏది నిజం అని ఎలా ధృవీకరించాలో కూడా మీకు తెలియదు. బిజెపి నకిలీ ఎడిట్ చేసిన వీడియోలను సృష్టిస్తుంది మరియు…